ఫోటో,వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభం..
V Power News : కర్నూలు నగరంలో శుక్రవారం ఘనంగా మౌర్య ఇన్ దగ్గర్లో ఆర్ఆర్ హాస్పిటల్ లైన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎదురుగా ప్రొపెటర్ బోరెల్లి సుధాకర్ మరియు ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో సింధు డిజి ప్రింట్ హౌస్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రొఫైటర్ సుధాకర్ మాట్లాడుతూ సింధు ఫోటో డిజి ప్రింట్ హౌస్ లో ఫోటో ఫ్రేమ్స్, పాంప్లెట్స్, వెడ్డింగ్ కార్డ్స్ ,ఆల్బమ్స్,బైండింగ్ ఫోటోగ్రఫీ ఈవెంట్స్,విసిటింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, ఎల్ఈడి ప్రేమ్స్, వీడియోగ్రఫీ డిజైనింగ్ మరియు వీడియో మిక్సింగ్ ఫోటో వీడియో డిజైనింగ్ కొరకు హైదరాబాదు మరియు విజయవాడ వెళ్లవలసిన అవసరం లేకుండా ఇక్కడ అన్ని రకములైన విధంగా నాణ్యమైన క్వాలిటితో తయారు చేయబడు తుందని ఆయన తెలిపారు. ఈ సదా అవకాశంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జయకాంత్ క్రిస్టియన్ .భార్గవాచారి ఫోటో వీడియో గ్రాఫర్స్ ప్రెసిడెంట్, బద్రిప్రసాదు సీనియర్ ఫోటోగ్రాఫర్, రాంభూపాల్ రెడ్డి సీనియర్ ఫోటోగ్రాఫర్, సురేష్ బాబు సీనియర్ డిజైనర్, వడ్ల మధు కుమార్ సీనియర్ డిజైనర్, సిద్దు పవర్ సీనియర్ డిజైనర్, బైరెడ్డి ప్రతాప్ రెడ్డి సీనియర్ ఎడిటర్, కే చంద్రశేఖర్ సీనియర్ ఫోటోగ్రాఫర్, ధర్మాపేట శేఖర్, ఇబ్రహీం నవత స్టూడియ మరియు కుటుంబ సభ్యులు, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్, పాస్టర్స్, శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.