V POWER NEWS : కర్నూలు జిల్లా, మహిళా అభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమశాఖ, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ కె.వి.బాలామని పోషకాహారం మరియు ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. అదేవిదంగా వన్ స్టాప్ సెంటర్ సేవలు, యువ సకి పీర్ గ్రూప్ లీడర్స్ యొక్క భాద్యతలను తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కేశవ రెడ్డి పాఠశాల కృష్ణానగర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు , పి.హెచ్.సి సిబ్బంది మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది కేస్ వర్కర్ జ్యోత్స్న, పారామెడికల్ రేష్మా పాల్గొన్నారు