మంత్రి నారా లోకేష్ కి రాఖీ కట్టిన కర్నూలు ఎంపీ నాగరాజు సతీమణి జయసుధ

 V POWER  NEWS  :   రాష్ట్ర ఐ.టి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీమణి జయసుధ రాఖీ కట్టారు… ఉండవల్లి లో ని మంత్రి నివాసంలో కుటుంబ సమేతంగా ఎంపీ నాగరాజు లోకేష్ ని కలిశారు… ఈ సందర్బంగా మంత్రికి తన కుటుంబ సభ్యులను పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు… అనంతరం లోకేష్ కి ఎంపీ సతీమణి రాఖీ కట్టారు

Share the content

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!